కార్తిక మాసం నెల రోజులూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాలకు రాలేని భక్తులు ఆన్లైన్లో కూడా ఎన్నో పూజలు జరిపించుకున్నారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురవకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నాం. వసతి, ఇతర సేవలు విషయంలో సమన్వయంతో వ్యవహరించాం. ఎక్కడా ఒక్క సమస్య కూడా ఉత్పన్నం కాలేదు..